News
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి పేరు ఉంది. అందుకు తగినట్లు ఆ దేవస్థానం ...
రేషన్ కోసం 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు చౌక దుకాణాలకు రావద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
‘ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరానికి రూపాయి చొప్పున భూములు కేటాయించినట్లు మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.
‘చనిపోయిన కార్యకర్తల ప్రాణాలు తీసుకురాలేం.. కానీ, వారి కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం కాస్త తృప్తి ...
తెలంగాణ ఆవిర్భావ సంబురాలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కనుల పండువగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలకు ...
కార్వేటినగరం, న్యూస్టుడే: జిల్లాలోని మాధ్యమిక ప్రాజెక్టయిన ...
తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ...
ఎన్నో నేరాలకు పాల్పడి, రౌడీ షీట్లు ఉన్న గంజాయి ముఠా చివరకు పోలీసులపై కూడా చేయి చేసుకుంటే, వారికి మద్దతుగా వైకాపా అధినేత జగన్ ...
పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, ఇంజినీరింగ్ విభాగాల్లోని పొరుగు సేవల కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ...
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలో దాదాపు రూ.22.65 కోట్ల అంచనా వ్యయంతో 132/33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి 2020 ...
ముందుగా ఆమోదం పొందిన ప్లాన్కు కట్టుబడి ఉండాలని ఎంకోర్ ఎల్.ఎల్.పి. ప్రాజెక్ట్ సంస్థను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ...
కాళేశ్వరం బ్యారేజీల డిజైన్ల సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకొని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సులను అమలు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results