News

రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి పేరు ఉంది. అందుకు తగినట్లు ఆ దేవస్థానం ...
‘ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరానికి రూపాయి చొప్పున భూములు కేటాయించినట్లు మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.
రేషన్‌ కోసం 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు చౌక దుకాణాలకు రావద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచించారు.
‘చనిపోయిన కార్యకర్తల ప్రాణాలు తీసుకురాలేం.. కానీ, వారి కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం కాస్త తృప్తి ...
తెలంగాణ ఆవిర్భావ సంబురాలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కనుల పండువగా జరిగాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వేడుకలకు ...
తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ...
ఎన్నో నేరాలకు పాల్పడి, రౌడీ షీట్లు ఉన్న గంజాయి ముఠా చివరకు పోలీసులపై కూడా చేయి చేసుకుంటే, వారికి మద్దతుగా వైకాపా అధినేత జగన్‌ ...
గవర్నమెంట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు కూడా జేఈఈ, నీట్, ఏపీఈఏపీసెట్‌ తదితర పోటీ పరీక్షల్లో పూర్తి ...
వెన్నుపోటు, గొడ్డలివేటుపై జగన్‌కే పేటెంట్లు ఉన్నాయని, ఆయన గురించి తెలిసే తల్లి, చెల్లి దూరంగా ఉంటున్నారని మాజీ సీఎంను ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్‌ గోశాలలో కోడెల మృత్యువాత కొనసాగుతోంది. సోమవారం మరో ...
ప్రాచీన గ్రంథాలన్నీ పనిని దైవస్వరూపంగా చూడమన్నాయి. పని దైవారాధనతో సమానమని ఉపదేశించాయి. నిష్కామ భావనతో, భక్తిశ్రద్ధలతో చేసే ...
జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్షల్లో సంక్షేమ గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. గతేడాదితో పోల్చితే మెరుగైన సంఖ్యలో ఐఐటీల్లో ...