మోహన్‌లాల్‌ -  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం  ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌ ’. మార్చి 27న ప్రేక్షకుల ...
కృష్ణా జిల్లా మల్లవల్లిలోని అశోక్‌ లేలాండ్‌ బస్సు తయారీ యూనిట్‌ ప్రత్యేకతను చాటుతోంది. కొన్ని రోజులుగా ఈ కొత్త ప్లాంట్‌లోనే ...
‘‘త్రిభాషా సూత్రం ఆరు దశాబ్దాల క్రితం చాలా మంచిది. కానీ దేశంలో వలసలు, పట్టణీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో బహు భాషల్లో ...
ఉగాది సమీపిస్తుండటంతో కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళుతున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన ...
తీవ్రవాదులకు లైసెన్స్‌ ఇవ్వడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్న భారత్ అతడు ఉగ్రవాద సంస్థ నిఘా, లక్ష్యాత్మక ...
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ నూతన కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నూతన కార్యాలయాన్ని వర్చువల్‌గా ...
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు వారిని దారి తప్పేలా చేసి పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు సహకరించిన ఉదంతమిది.
ఈ వేసవిలో ‘హరి హర వీరమల్లు’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌. ఈ సినిమా రెండు భాగాలుగా ...
ఆర్థిక సందేహం ఏదైనా ఇట్టే తీర్చుతాడు... ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు వివరిస్తాడు... ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం ...
అమెరికాలోని డెట్రాయిట్‌లో జులై 3, 4, 5 తేదీల్లో నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభలకు పలువురు ...
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దమని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను ...